telugu breaking news

కిక్కిరిసిన ఎములాడ.. కోడె మొక్కుల కోసం బారులు దీరిన భక్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ

Read More

కేసీఆర్‍ స్పీచ్‌లో పసలేదు.. తాగొచ్చి ఏదేదో మాట్లాడిపోయిండు: నాయిని రాజేందర్‍రెడ్డి

సభకు పెట్టిన వందల కోట్లు ఎట్లొచ్చినయ్‍..  అవన్నీ కాళేశ్వరం, స్కీముల పేరుతో చేసిన స్కాముల డబ్బులే.. కేసీఆర్‍ స్పీచ్‌లో పసలేదు

Read More

జగిత్యాల పట్టణంలో దారుణం.. మూడేండ్ల చిన్నారిని చితకబాదిన తల్లి.. కింద పడేసి, కాలితో తన్నిన మహిళ

జగిత్యాల, వెలుగు: భర్త మీద కోపం, చిన్నారి అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన మూడేండ్ల కొడుకును చితకబాదింది. విపరీతంగా కొట్టడం, కింద పడేసి తన

Read More

కర్రె గుట్టలపై బాటిల్‌‌ బాంబులు.. బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్‌‌ కర్రెగుట్టలు’

వాటితో పాటు ఐఈడీ, టిఫిన్‌‌ బాక్స్‌‌, కుక్కర్‌‌ బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు బీర్&

Read More

తిరుమలలో చెప్పుల తిప్పలకు చెక్.. చెప్పుల స్టాండ్ల దగ్గర విడిచి వెళ్లండి.. ఇకపై మీ చెప్పులు ఎక్కడికీ పోవు..!

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు ఎవరూ చెప్పులు ధరించరు. తిరు మాఢ వీధులలో కూడా భక్తులు చెప్పులు వే

Read More

హైదరాబాద్లో ఘోరం.. చంపేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిఫ్ట్లో పడేశారు..!

హైదరాబాద్లో ఘోరం జరిగింది. దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిల్డింగ్లోని లిఫ్ట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్

Read More

హైదరాబాద్ సిటీలో నల్లాల్లో నలకలు లేని నీళ్లు.. GHMC సమ్మర్ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేసి జీరో బ్యాక్టీరియల్​రిజర్వాయర్లుగా మార్చబోతున్నారు. నీటిలో ఎలాంటి

Read More

పుట్టిందేమో పాకిస్తాన్లో.. 19 ఏళ్లుగా ఉంటుందేమో ఏపీలోని ధర్మవరంలో.. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితేంటో..?

ధర్మవరం: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.

Read More

ఈ సమ్మర్ హాలిడేస్లో తిరుమలకు వెళ్లే ప్లాన్లో ఉన్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

తిరుపతి: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు సామాన్య భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయ

Read More

భూ బాధితులకు ఆశాకిరణం భూభారతి.. ఉపయోగాలేంటంటే..

పాలకులు ఏ చట్టం చేసినా, ఎలాంటి  సంస్కరణలు తీసుకొచ్చినా అవి ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. అలా వచ్చినవాటికి ప్రజామద్దతు లభించడంతో పాటు అవి పదికాలాలపా

Read More

గిగ్ వర్కర్స్కు ఇచ్చిన హామీల అమలు ఏది ?

భారతదేశంలోని గిగ్ వర్కర్స్కు ఉద్యోగంతోపాటు సామాజిక భద్రత కల్పిస్తామని 2025-26 కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Read More

అవినీతికి అడ్డుకట్ట పడేదెలా ? 2025లో మార్చి దాకా నమోదైన ఏసీబీ కేసులు ఎన్నంటే..

నేడు అవినీతి మహమ్మారి సమాజంలో ప్రతిచోట తిష్టవేసి కోరలు చాస్తోంది.  ప్రతి నిత్యం ఏదో ఒకశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల

Read More

సంగారెడ్డి ఏపీపీ అరెస్ట్.. రూ.3.2 కోట్లు తీసుకొని భార్య మాయమైనట్లు భర్త ఫిర్యాదు

పంజాగుట్ట, వెలుగు: భర్తతో గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) ఆచూకీ లభించింది. తన భార్య రూ.3.2 కోట్లు

Read More