telugu breaking news
మేడారం రోడ్ల అభివృద్ధికి రూ. 91 కోట్లు.. నాలుగు లేన్లుగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్తూపం రోడ్డు
డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసేలా చర్యలు.. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్తూపం వరకు నాలుగు లేన్లుగా విస్తరణ రోడ్డ
Read Moreబర్త్డేకు వెళ్లి తిరిగొస్తూ బైక్ అదుపు తప్పి స్పాట్ డెడ్
పరిగి, వెలుగు: బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్జిల్లా దోమ మండలం మల్లేపల్లికి చెందిన దోడ్ల వెంకటయ్య (42) శనివారం రాత్రి కుల్కచర్లల
Read Moreబీసీ బంద్లో దాడులు.. 8 మంది అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: బీసీ బంద్ నేపథ్యంలో శనివారం పలు షాపులపై దాడులు చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాచిగూడ పీఎస్
Read Moreడీసీసీ అధ్యక్షులుగా బీసీలకు పెద్ద పీట వేయాలి: దాసు సురేశ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రస్తుతం కొనసాగుతున్న డీసీసీ నియామకాల్లో 50 శాతం బీసీలకు అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని బీసీ జేఏసీ కో చైర్మన్, బీసీ రాజ్యాధికా
Read Moreబీసీ ఉద్యమం ఆగదు.. త్వరలోనే మిలియన్ మార్చ్
10 లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధిస్తం బీసీ బంద్ చరిత్ర సృష్టించింది: ఆర్కృష్ణయ్య బీసీ లీడర్లపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి ముష
Read Moreహైదరాబాద్ సిటీలో దీపావళి వైబ్
హైదరాబాద్ సిటీ మార్కెట్లలో ఆదివారం దీపావళి సందడి నెలకొంది. కొనుగోళ్లతో ఎక్కడ చూసినా జనం కిటకిటలాడారు. శనివారం బీసీ బంద్కారణంగా మార్కెట్లలో పెద్దగా హడ
Read Moreల్యాండింగ్ సమయంలో సముద్రంలో కుప్పకూలిన బోయింగ్ విమానం
దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై నుంచి సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలింది. ఈ ఘట
Read Moreజేవీఆర్ పార్కులో కుక్క పిల్లల దత్తత
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జలగం వెంగళరావు పార్కులో వెటర్నరీ అధికారులు ఆదివారం కుక్క పిల్లల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Moreపుష్పక్ ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తాలో పుష్పక్ ఎలక్ట్రిక్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూ
Read Moreదీపావళిని పురస్కరించుకొని ధూంధాంగా సదర్
దీపావళిని పురస్కరించుకొని యాదవుల సదర్ ఉత్సవం ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో అంబరాన్నంటింది. డప్పు చప్పుళ్లు, జైమాధవ్.. జై యాదవ్ నినాదాలతో ఆ ప్రాంతం మార్
Read Moreమూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలోని మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం సృష్టించింది. మూసాపేట పరిధిలోని ప్రగతినగర్లో ఉంటున్న బాలుడు(12) శ
Read Moreహైదరాబాద్లో దీపావళి రూల్.. పటాకులు కాల్చే టైం 2 గంటలే.. రాత్రి 10 గంటల వరకు మాత్రమే..!
పద్మారావునగర్, వెలుగు: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలని నగర పోలీసులు సూచిస్తున్నార
Read Moreదీపావళి సందర్భంగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో అత్యవసర సేవలు
మెహిదీపట్నం, వెలుగు: దీపావళి సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నం సూచించారు.
Read More












