telugu breaking news

పీఎన్​బీ వడ్డీ రేట్లు 25 బేసిస్​ పాయింట్ల వరకు తగ్గింపు

న్యూఢిల్లీ: హౌసింగ్​, ఆటో, ఎడ్యుకేషన్​, పర్సనల్​ లోన్లపై వడ్డీని 25 బేసిస్​ పాయింట్ల వరకు తగ్గించినట్టు పంజాబ్​ నేషనల్ ​బ్యాంక్​(పీఎన్​బీ) ప్రకటించింద

Read More

ఈ టీవీ కొంటే 3 నెలల జియో హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ ఉచితం

జియో తీసుకొచ్చిన జియోటెలీ ఓఎస్​తో 43 ఇంచుల టీవీని మార్కెట్లో లాంచ్​ చేశామని థామ్సన్ ​ప్రకటించింది. రూ.19 వేల ధర ఉండే ఈ టీవీ అమ్మకాలు ఫ్లిప్​కార్ట్​లో

Read More

ఫిబ్రవరి 25 నుంచి బయో ఏషియా

హైదరాబాద్, వెలుగు: ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

బజాజ్ ఎలియాంజ్ జీఐఈఏ అవార్డులు

హైదరాబాద్​, వెలుగు: బజాజ్ ఎలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆసియా ఇన్సూరెన్స్ రివ్యూ భాగస్వామ్యంతో గ్లోబల్ ఇన్సూరెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (జీఐఈఏ) ను ప్రకట

Read More

కనీసం 20 వేల మంది పైలెట్లు కావాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: దేశ విమానయాన రంగం (ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌)  వేగంగా వృద్ధి చెందుతోందని,  మరికొన్నేళ్లల

Read More

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్.. రీజన్ ఇదే..

బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చ

Read More

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పెరుగుతోన్న ఆదరణ: జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్

నిర్మల్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థులను గెలిపిం

Read More

వైభవంగా సంప్రోక్షణ పూజలు.. యాదగిరిగుట్టకు చేరుకున్న నదీ జలాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపుర ‘మహాకుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు అంగరంగ వైభవం

Read More

రాజలింగమూర్తి హత్య వెనుక కేసీఆర్ ఉన్నారనే ప్రచారం: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వ్యాఖ్య

హనుమకొండ సిటీ, వెలుగు: భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య వెనుక కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోందని  ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్

Read More

హైపవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమిస్తాం: ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్​కుమార్ కామెంట్స్

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూ

Read More

లైంగిక దాడి కేసులో నిందితులకు జీవిత ఖైదు.. ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి తీర్పు

ఖమ్మం టౌన్, వెలుగు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ. 2.10 లక్షల వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం

Read More

భూపాలపల్లి జిల్లాలో పోడు పంచాయితీ.. ట్రెంచ్ కొట్టేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది

జేసీబీలను అడ్డుకున్న పోడు సాగు రైతులు ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్‌‌

Read More