telugu breaking news
సూర్యాపేట జిల్లాలో రూ.30 కోట్ల ధాన్యం మాయం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు యథేచ్ఛగా నొక్కేస్తున్నారు. జిల్లా కే
Read Moreసిరీస్పై ఇండియా గురి.. జింబాబ్వేతో రెండో టీ20.. ఈ సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ కావడంతో..
వైభవ్ పైనే అందరి దృష్టి గెలుపే లక్ష్యంగా జింబాబ్వే సా. 4.30 నుంచి యునైటె 8 స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్&zw
Read Moreసర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, /కోడేరు(పెద్దకొత్తపల్లి), వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, తప్పుల్లేకుండా వేగంగా పూర్తి చేయడానికి బీఎల్ఏలు,
Read Moreఐదు నిమిషాల్లో ఒరిజినల్ కార్డును తలదన్నేలా డూప్లికేట్ RC ఇస్తున్న కేటుగాళ్లు !
సూర్యాపేట, వెలుగు: పైసా ఇస్తే చాలు.. ఐదు నిమిషాల్లో ఒరిజినల్ కార్డును తలదన్నేలా డూప్లికేట్ కార్డు సృష్టించే కేటుగాళ్ల ముఠా గుట్టురట్టయింది. ఆర్టీఏ
Read Moreహైదరాబాద్ నుంచి కొమురవెల్లి వెళ్లే భక్తులకు శుభవార్త
సిద్దిపేట, వెలుగు: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే స్టేషన్ ప్రారంభానికి ము
Read Moreఈ బంగారు తల్లులు.. ఎందుకిలా చేశారో పాపం.. ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్.. ఇంకొకరు MBBS కంప్లీట్ !
హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు విద్యార్థినులు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటనలు విషాదం నింపాయి. కన్న వాళ్లను శోకసంద్రంలోకి పడదోసి ఈ ఇద్దరు అమ్మాయిలు కడుపు
Read Moreకేంద్ర మంత్రి రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. ఇంకెవరంటే.. ఎందుకు రిజైన్ చేశారంటే..
ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిట్టు ర
Read MoreGenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
ఢిల్లీ: NEET పేపర్ లీక్ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ, నీట్ పరీక్షలతో సహా కీలక పరీక్షలు నిర్వహిస్తున్న NTA ప్రక్షాళన దిశగా కే
Read Moreధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రశ్నే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించ
Read Moreఅప్పుడే ఇంటి ముందు స్కూల్ బస్ దిగింది.. ఇంతలోనే ప్రాణం పోయింది.. రంగారెడ్డి జిల్లాలో విషాదం
కాస్లాబాద్: రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర
Read Moreవిజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కోట్లల్లో ముంచిన మొగుడూపెళ్లాం !
హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతుల పై పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. విజయవాడకు
Read Moreపెను విషాదం.. టాటా సుమోపై విరిగి పడిన కొండ చరియలు.. 13 మంది స్పాట్ డెడ్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో, ఉదయ్పూర్-కిలాడ్ రహదారిపై విషాదం జరిగింది. కడు నాలా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం
Read Moreకేబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. అవేంటంటే..
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బళ్లారి-గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట
Read More












