telugu breaking news
864 రోజులు హింస జరిగితే ఎటుపోయినవ్ ? మోదీపై ఖర్గే, ప్రియాంక గాంధీ ఫైర్
46 సార్లు ఫారిన్ టూర్లకు వెళ్లారు గానీ.. ఒక్కసారీ మణిపూర్కు వెళ్లలే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని కామెంట్ వయనాడ్/న్యూఢిల్లీ: అల్లర్
Read Moreమణిపూర్కు త్వరలో నవోదయం.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతం: ప్రధాని మోదీ
ఇది ధైర్యవంతుల నేల.. ఈశాన్యానికే రత్నం కుకీలు, మైతేయిల మధ్య నమ్మకమనే బ్రిడ్జి నిర్మిస్తం నిరాశ్రయులను ఆదుకుంటామని వెల్లడి 2023 అల్లర్ల
Read Moreకృష్ణా జలాల్లో చుక్క నీరు కూడా వదులుకోం: సీఎం రేవంత్
904 టీఎంసీల వాటా సాధించుకొని తీరాలి న్యాయనిపుణులు, ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ సూచన ఈ నెల 23, 24, 25 తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్&zw
Read Moreఇదేం టార్చర్ రా బాబూ.. సినిమాకు పోయినా వదలరా..? బెంగళూరు ‘లోక’ థియేటర్లో ఇంట్రస్టింగ్ సీన్ !
ఎవరైనా సినిమా థియేటర్కు ఎందుకెళతారు. ఇదేం పిచ్చి ప్రశ్న.. సినిమా చూడటానికి వెళతారని రొటీన్ ఆన్సర్ ఇస్తారేమో. కానీ కొందరు సినిమా థియేటర్కు WFT కోసం వ
Read Moreఆర్టీసీలో అన్ క్లెయిమ్ ఐటమ్స్ ఆక్షన్.. ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను(అన్క్లెయిమ్ఐటమ్స్) మరోసారి వేలం వేసేందుకు అధికారులు సిద్ధమవ
Read Moreహైదరాబాద్లో నాలెడ్జ్ షేరింగ్కు ఆర్టికాన్ సదస్సు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ విశ్వేశ్వరయ్య భవన్లో శుక్రవారం అసోషియేషన్ ఆఫ్ రేడియేషన్ థెరపిస్
Read Moreగోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్
బషీర్బాగ్, వెలుగు: దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్ డిమాండ్చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పా
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలెక్కే ప్రయాణికులకు ఆఫర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఆర్సీటీసీ ప్రయాణికులకు మరో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ టూరిస్ట్ రైలు న
Read Moreవినాయక నిమజ్జనంలో విషాదం.. ఊరేగింపు జరుగుతుండగా భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా భక్తుల పైకి ట్రక్కు దూసుకెళ్లిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. కర్ణాటకలోని హసన్ జ
Read Moreగాంధీని మోడల్ హాస్పిటల్గా చేస్తా: కొత్త సూపరింటెండెంట్ ఎన్.వాణి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన కొత్త సూపరింటెండెంట్ గా అడిషనల్డీఎంఈ ప్రొఫెసర్ఎన్.వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1981 బ్యా
Read Moreహయత్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో దంచికొట్టిన వర్షం.. వరదకు కొట్టుకుపోయిన ఇంటి పునాది
ఎల్బీనగర్, వెలుగు: వరద ధాటికి ఓ ఇంటి పునాది కొద్దిగా కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ కరెంట్ స్తంభం ఆ భవనంపైకి ఒరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గు
Read Moreజీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 97 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 97 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణ
Read Moreహైదరాబాద్ సిటీలో నిండుకుండల్లా జంట జలాశయాలు
ఉస్మాన్ సాగర్ 6 గేట్లు, హిమాయత్సాగర్ 4 గేట్లు ఓపెన్ హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతా
Read More











