telugu breaking news

864 రోజులు హింస జరిగితే ఎటుపోయినవ్ ? మోదీపై ఖర్గే, ప్రియాంక గాంధీ ఫైర్

46 సార్లు ఫారిన్ టూర్లకు వెళ్లారు గానీ.. ఒక్కసారీ మణిపూర్​కు వెళ్లలే  ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని కామెంట్ వయనాడ్/న్యూఢిల్లీ: అల్లర్

Read More

మణిపూర్‌‌‌‌కు త్వరలో నవోదయం.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతం: ప్రధాని మోదీ

ఇది ధైర్యవంతుల నేల.. ఈశాన్యానికే రత్నం  కుకీలు, మైతేయిల మధ్య నమ్మకమనే బ్రిడ్జి నిర్మిస్తం నిరాశ్రయులను ఆదుకుంటామని వెల్లడి 2023 అల్లర్ల

Read More

కృష్ణా జలాల్లో చుక్క నీరు కూడా వదులుకోం: సీఎం రేవంత్

904 టీఎంసీల వాటా సాధించుకొని తీరాలి న్యాయనిపుణులు, ఇరిగేషన్​ అధికారులకు సీఎం రేవంత్​ సూచన ఈ నెల 23, 24, 25 తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్‌&zw

Read More

ఇదేం టార్చర్ రా బాబూ.. సినిమాకు పోయినా వదలరా..? బెంగళూరు ‘లోక’ థియేటర్లో ఇంట్రస్టింగ్ సీన్ !

ఎవరైనా సినిమా థియేటర్కు ఎందుకెళతారు. ఇదేం పిచ్చి ప్రశ్న.. సినిమా చూడటానికి వెళతారని రొటీన్ ఆన్సర్ ఇస్తారేమో. కానీ కొందరు సినిమా థియేటర్కు WFT కోసం వ

Read More

ఆర్టీసీలో అన్ క్లెయిమ్ ఐటమ్స్ ఆక్షన్.. ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను(అన్​క్లెయిమ్​ఐటమ్స్​) మరోసారి వేలం వేసేందుకు అధికారులు సిద్ధమవ

Read More

హైదరాబాద్లో నాలెడ్జ్ షేరింగ్కు ఆర్టికాన్ సదస్సు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ విశ్వేశ్వరయ్య భవన్‌‌లో శుక్రవారం అసోషియేషన్ ఆఫ్ రేడియేషన్ థెరపిస్

Read More

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్

బషీర్​బాగ్, వెలుగు: దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్ డిమాండ్​చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పా

Read More

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలెక్కే ప్రయాణికులకు ఆఫర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఐఆర్​సీటీసీ ప్రయాణికులకు మరో ప్రత్యేక ఆఫర్ ​ప్రకటించింది. ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ టూరిస్ట్​ రైలు న

Read More

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఊరేగింపు జరుగుతుండగా భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా భక్తుల పైకి ట్రక్కు దూసుకెళ్లిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. కర్ణాటకలోని హసన్ జ

Read More

గాంధీని మోడల్ హాస్పిటల్గా చేస్తా: కొత్త సూపరింటెండెంట్ ఎన్.వాణి

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ దవాఖాన కొత్త సూపరింటెండెంట్ గా అడిషనల్​డీఎంఈ ప్రొఫెసర్​ఎన్.వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1981 బ్యా

Read More

హయత్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో దంచికొట్టిన వర్షం.. వరదకు కొట్టుకుపోయిన ఇంటి పునాది

ఎల్బీనగర్, వెలుగు: వరద ధాటికి ఓ ఇంటి పునాది కొద్దిగా కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ కరెంట్ స్తంభం ఆ భవనంపైకి ఒరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గు

Read More

జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 97 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న  97 మంది సీనియర్ అసిస్టెంట్​లకు సూపరింటెండెంట్​లుగా పదోన్నతి కల్పిస్తూ  కమిషనర్ ఆర్వీ కర్ణ

Read More

హైదరాబాద్ సిటీలో నిండుకుండల్లా జంట జలాశయాలు

ఉస్మాన్​ సాగర్ 6 గేట్లు, హిమాయత్​సాగర్​ 4 గేట్లు ఓపెన్ హైదరాబాద్​ సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతా

Read More