telugu breaking news
తప్పులు చేశాం అంటే సరిపోతదా ?: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
నిజామాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరిగాయి.. క్షమించమని కేటీఆర్ అంటున్నాడని, క్షమించమనగానే వాళ్ల అవినీతి, అరాచకాలను ప్రజలు మరిచిపోతారా?
Read Moreదేశ ప్రతిష్టకు పాస్ పోర్టే ప్రమాణమా ? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 127వ స్థానంలో భారత్
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశ బలానికి కేవలం దాని సైనిక శక్తి, ఆర్థిక పరిమాణం లేదా జనాభా మాత్రమే కొలమానం కాదు. ఆ దేశ పౌరుడు ప్రపంచంలోని ఎన్ని దే
Read Moreకేవలం స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం సంపాదిస్తే సరిపోతుందా? జీవితం అంటే ఏంటనేది 'జెన్- జి'కి అవసరం లేదా..?
అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గడచిన ఐదేళ్లుగా ప్రవేశపెడుతున్న 'విద్యా పాలసీలను' నిశితంగా పరిశీలిస్తే విద్య అంత
Read Moreఇంట్లో ఫైర్ యాక్సిడెంట్..రూ. 2.50 లక్షల డబ్బు కాలిపోయింది.. RBIకి సగం కాలిన నోట్లు !
యాదాద్రి, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఇల్లుతో పాటు నగదు కాలిపోవడంతో నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి యాదాద్రి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. సగం
Read MorePLIతో రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడులు.. 14.15 లక్షల మందికి ఉపాధి
సోలార్ మాడ్యూల్స్ కోసం రూ.64,873 కోట్ల పెట్టుబడులు 14.15 లక్షల మందికి ఉపాధి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ
Read Moreస్టాన్చార్ట్తో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి కోసం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తమ భాగస్వామ్యాన్ని పొడిగించాయి. తెలంగాణ,
Read Moreపేటీఎం లాభం రూ.220 కోట్లు.. రికార్డు స్థాయిలో ఇబిటా
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ క్వార్టర్లో సత్తా చాటింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.203 కో
Read More2028లో బజాజ్ ఎలక్ట్రిక్ టూ వీలర్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను అభివృద్ధి చేస్తోంది. 2028 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురా
Read Moreపుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీతో సింధు జోడీ
హైదరాబాద్, వెలుగు: పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (పీఐపీ) హైదరాబాద్కు చెందిన హెల్త్కేర్ప్రొవైడర్ సింధు హాస్పిటల్
Read Moreరూ.30 వేల దాకా మారుతి కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మారుతి సుజుకి సంస్థ తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి అన్ని మోడళ్లపై రూ.30 వేల వరకు ధరలు పెరగనున్నాయి. ఇన్&zwn
Read Moreఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు.. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్
అమరావతి: ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో తోటి తెలుగు రాష్ట్రంలో ప్రజలు కలవరపాటుకు లోనవుతున్నారు. గుంటూరులో నలుగురికి
Read Moreవరంగల్లో బంగారం కొంటున్నారా..? ఈ విషయం తెలిసిందో.. లేదో.. మరి !
గోల్డ్ షాప్లో బీఐఎస్ దాడులు రూ.10 కోట్ల విలువైన 7.875 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం వరంగల్, వెలుగు: వరంగల్లోని ఓ ప్రముఖ గోల్డ్ షాప్&z
Read Moreప్రధాని ఇంటి ముందు రాహుల్ ధర్నాపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ధర్నాపై కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కాం
Read More












