
telugu breaking news
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదల
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హరీష్ రావు పేషీలో పని చేసిన వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పరుశురాం చంచల్ గూడ జైలు నుంచి విడ
Read Moreపొత్తి కడుపులో నొప్పితో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ డిశ్చార్..
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఉదయం ఆమ
Read Moreలూసెంట్కు చెందిన 5 కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్, వెలుగు: విదేశాలకు అక్రమంగా మందులు సరఫరా చేస
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుకు పర్మిషన్ ఇవ్వండి.. హైకోర్టులో పోలీసుల పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఫోన్&
Read Moreసిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలి.. మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం
సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులకు పార్టీ కొత్త ఇంచార్జీ దిశానిర్దేశం ఎమ్మెల్సీ ఎన్నికలపై జూమ్ మీటింగ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారం
Read Moreకేసీఆర్.. ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే
Read Moreకూల్చివేతలకు తొందరెందుకు? హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
చర్యలు చట్ట ప్రకారమే ఉండాలని స్పష్టం ఆదేశాలు ఉల్లంఘిస్తే హైడ్రానే రద్దు చేస్తామని హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: కూల్చివేతలకు తొందర ఎందుక
Read Moreగాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ సంబురాలు.. సభ్యత్వాలు లక్ష దాటడంతో వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్ష దాటడంతో గురువారం గాంధీభవన్ లో మహిళలు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి ఒకరినొ
Read Moreఇండియాలో ఎవరినో గెలిపించాలనుకున్నరు.. బైడెన్ హయాంలో భారత్కు నిధులపై ట్రంప్ ఆరోపణలు
ఇండియాకు నిధులు ఎందుకియ్యాలని ప్రశ్న యూఎస్ ఎయిడ్ నిధులపై దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇండియాలో మరెవరినో గెలిపించేందుక
Read Moreటీజీ ఫుడ్స్పై సర్కార్ ఫోకస్.. త్వరలో అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్టార్ట్
ఎండీగా ఐఏఎస్ చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అంగన్ వాడీలకు ఫుడ్ సరఫరా చేస్తున్న టీజీ ఫుడ్స్ మంత్రి సీతక్క తనిఖీతో బయటపడ్డ లోపాలు త్వరలో అంగన్
Read Moreప్రధాన ఆర్థిక సలహాదారు పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు.. అంటే 2027 మార్చి వరకు పెంచడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని
Read Moreఫోన్పే ఐపీఓకి రెడీ.. మార్చి నెల చివరిలోపు పబ్లిక్ ఇష్యూకి..
న్యూఢిల్లీ: వాల్మార్ట్కు వాటాలున్న ఫోన్పే ఐపీఓకి రావడానికి రెడీ అవుతోంది. ఇండియా ఎక్స్చేంజ్ల్లో లిస్టి
Read More