
telugu breaking news
లక్ష రూపాయలకు చేరువలో గోల్డ్.. హైదరాబాద్లో రూ.96,150.. రేట్లు ఇప్పటిలో తగ్గే అవకాశం తక్కువ
ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.98,100 కి హైదరాబాద్లో రూ.96,150 ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.18,710 పైకి వెండి రేట్లకూ
Read Moreఢిల్లీ ‘సూపర్’ విజయం.. రాజస్తాన్కు హ్యాట్రిక్ ఓటమి
రాణించిన అభిషేక్, రాహుల్, స్టబ్స్, అక్షర్.. జైస్వాల్&zw
Read Moreతదుపరి సీజేఐగా బీఆర్ గవాయ్.. ఆయన వెలువరించిన కీలక తీర్పులు ఇవే..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) నియమితులు క
Read Moreహక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే భూభారతిలో ఇలా అప్లై చేసుకోండి..!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భూభారతి రూల్స్ రిలీజ్ చేసింది. ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదని, అప్పీళ్లకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే
Read Moreగుడ్ న్యూస్.. రైళ్లలో ATMలు.. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేస్కోవచ్చు..!
ఢిల్లీ: చేతిలో డబ్బుల్లేవ్.. యూపీఐ పనిచేయడం లేదు.. అసలే రైల్లో ఉన్నం..ఎలా..? ఆలోచిస్తున్నారా..? ఆ టెన్షన్ వద్దంటోంది ఇండియన్ రైల్వేస్. రైళ్లలో ఏ
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం విచారణ.. చెట్లు మాత్రం నరకొద్దన్న అత్యున్నత ధర్మాసనం
న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని, వాటిని ఎలా పునరుద్దరణ చేస్తారనే ప్రణాళ
Read Moreఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామపై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు
Read Moreశాంతి చర్చలకు మావోయిస్టుల సుముఖత.. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు జరగాలి
ఇప్పుడు మరోసారి హైదరాబాద్లో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ చేసిన ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ
Read More50-30-20 రూల్ ఫాలో అవండి.. మీ జీతం డబ్బులు ఇలా సేవ్ చేసుకోండి..
పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు జేబులకు చిల్లులు పడేలా చేస్తున్న
Read Moreఆన్లైన్ బెట్టింగులతో.. అంతులేని బాధలు
నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ వాడకం సర్వ సాధారణ&zw
Read Moreపురాతన గ్రంథాల భద్రత కోసం జ్ఞాన్ భారత్ మిషన్
జ్ఞాన భారత్ మిషన్ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ మిషన్ ముఖ్యంగా దేశంలోని
Read Moreకొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి.. కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య
కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘటన
Read Moreభద్రాచలంలో రాములోరి తలంబ్రాలకు మస్తు డిమాండ్
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం తలంబ్రాలకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ కార్గో ద్వారా తెలుగు రాష్ట్
Read More