telugu breaking news
మెదక్ జిల్లా కొల్చారం రైస్ మిల్లులో.. రూ.7.17 కోట్ల ధాన్యం మాయం
కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయమైంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శృతక్రీత, ఎ
Read Moreయాదగిరిగుట్టలో రెండో రోజు ‘వరుణ యాగం’
యాదగిరిగుట్ట, వెలుగు: వర్షాలు సమృద్ధిగా కురవాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్ష పాశుపత వరుణ యాగం మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఆ
Read Moreచట్టం అమలులో ఉన్నా.. పేపర్ లీకులు.. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి కూడా ఒక హెచ్చరిక
విద్య అనేది కేవలం అక్షరాస్యతను అందించే సాధనం మాత్రమే కాదు. వ్యక్తికి జ్ఞానం, ఉపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే అత్యంత శక్తిమంతమైన ఆయుధం.
Read Moreవాటర్ ట్యాంకర్ డ్రైవర్ ఎంత పని చేశాడో చూడండి.. పాపం ఈ కుర్రాడు..
హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వాటర్ ట్యాంకర్ అతి
Read Moreకొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్ రూరల్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండాలో ఓ వ్యక్తిని భార్య, కొడుకు కలిసి హత్య చేశారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిప
Read Moreవరంగల్ జిల్లా నెక్కొండ ఎస్సై సస్పెన్షన్తో సంబురాలు
నెక్కొండ, వెలుగు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్జిల్లా నెక్కొండ ఎస్సై మహేందర్ను సస్పెండ్ చేస్తూ సీపీ శ్వేతారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మం
Read Moreరాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ కొడంగల్లో సీఎం రేవంత్ నిరసన ర్యాలీ
కొడంగల్: కొడంగల్లో సీఎం రేవంత్ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
Read Moreఎల్ నినోను ఎదుర్కొంటం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
దేవాదుల ఎత్తిపోతలతో సాగు, తాగు నీరు వరంగల్/హనుమకొండ, వెలుగు: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ము
Read Moreసింధు హాస్పిటల్స్ను సందర్శించిన మురళీ మోహన్
హైదరాబాద్, వెలుగు: ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్ హైదరాబాద్ హైటెక్&zwnj
Read Moreకారు పల్టీ.. ముగ్గురు మృతి.. బాధితులంతా ఒకే ఫ్యామిలీ
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బాచేపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ఒకే
Read Moreకోరుట్లలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిండు ! మద్యం మత్తులో నానా రచ్చ
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురవగా, పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానికు
Read Moreరూ.50 కోట్ల విలువైన బియ్యం మాయం.. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విజిలెన్స్ దాడులు
సూర్యాపేట వజ్ర మిల్లులో భారీగా మాయమైన సీఎమ్మార్ ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు నల్గొండ జిల్లా డిండి సాయి
Read Moreపార్లమెంట్ ముందు నల్ల దుస్తుల్లో విపక్షాల నిరసన
ఢిల్లీ: NEET పేపర్ లీక్పై కేంద్ర బాధ్యతారాహిత్య ధోరణి, కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో వ
Read More












