telugu breaking news
సౌదీలో గుండెపోటుతో కరీంనగర్ వాసి మృతి
గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లె గ్రామానికి చెందిన పారునంది వీరయ్య(44) సౌదీ అరేబియాలో బుధవారం గుండెపోటుతో చనిపోయాడు.
Read Moreభద్రాచలం రామయ్య హుండీ ఆదాయం కోటీ 61 లక్షలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి హుండీని బుధవారం లెక్కించారు. రూ.1,61,02,694ల నగదు, 141 గ్రాముల మిశ్రమ బంగారం, 850 గ్రాముల మిశ్రమ వెం
Read Moreపట్టుకొని చంపేస్తున్నరు.. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: కూనంనేని
హైదరాబాద్, వెలుగు: పోలీసులు ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను పట్టుకొని చంపేస్తున్నారని సీప
Read Moreనార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్కు తెలంగాణ ఆతిథ్యం
హైటెక్స్ వేదికగా రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం హైటెక్స్
Read Moreనెహ్రూ జూపార్క్ లో ‘హంసల’ సందడి
సందర్శన కోసం విడుదల చేసిన అటవీ శాఖ అధికారులు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళంగా ఇచ్చిన దాత రామ్జీ హైదరాబాద్, వెలుగు: పర్యాటకులకు కనువిం
Read Moreసౌదీ నుంచి సొంతూరికి చేరిన డెడ్ బాడీ.. అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు
రాయికల్, వెలుగు: సౌదీలో జరిగిన యాక్సిడెంట్ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ టౌన్ కు చేరగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి
Read Moreపీఎం శ్రీనిధి ఫండ్స్ గోల్ మాల్.. కౌడిపల్లి జెడ్పీ స్కూల్ హెచ్ఎంను నిలదీసిన గ్రామస్తులు
కౌడిపల్లి, వెలుగు: పీఎం శ్రీ స్కీమ్ నిధుల దుర్వినియోగంపై మెదక్ జిల్లా కౌడిపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్హెచ్ఎం లలితా దేవిని బుధవారం స్థానికులు ని
Read Moreకొత్త రకం తేజ మిర్చి.. క్వింటా రూ. 15 వేలకు అమ్మిన రైతు !
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం కొత్త రకం తేజ మిర్చి వచ్చింది. జిల్లాలోని కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రైతు బానోతు ర
Read Moreకేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఫార్ములా E-రేసు కేసులో కీలక మలుపు
హైదరాబాద్: ఫార్ములా E-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నందు వల్ల
Read Moreఆలయాల్లో కొలువులకు గ్రీన్ సిగ్నల్.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు ఆదేశాలు
అర్చక, ఇతర మతపరమైన పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టుల (రిలీజియస్ పోస్ట
Read Moreఅందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: మంత్రి అడ్లూరి
ఉద్యమంలో ముందుండి కొట్లాడిన సామాన్యుడు: మంత్రి అడ్లూరి ఘట్కేసర్లో అందెశ్రీ సంతాప సభ హాజరైన ఆర్ నారాయణమూర్తి, కవులు, కళాకారులు, గాయకులు
Read Moreస్టూడెంట్ను మోకాళ్లపై నడిపించిన టీచర్: కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేసిన స్టూడెంట్ తండ్రి
శాంతినగర్, వెలుగు: టీచర్ ప్రశ్న అడిగితే జవాబు సరిగా చెప్పలేదని స్టూడెంట్ ఉదయ్ కుమార్ ను మోకాళ్లపై నడిపించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్ల
Read Moreపత్తి కాంటాలు షురూ.. రెండు రోజుల బంద్ తర్వాత బుధవారం నుంచి కొనుగోళ్లు
వరంగల్ సిటీ/ఆదిలాబాద్, వెలుగు: జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెండు రోజులుగా నిలిచిపోయిన పత్తి కొను
Read More












