telugu breaking news
శంషాబాద్ ఎయిర్పోర్టులో 13 కోట్ల గంజాయి పట్టివేత
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 13.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. దాని విలువ సుమారు రూ.13.3 కోట్లు ఉంటుందని డైర
Read Moreఉస్మానియా ఆస్పత్రి తరలింపు వివరాలివ్వండి: రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్
Read Moreతొమ్మిది ప్రముఖ ఆలయాలకు మాస్టర్ ప్లాన్: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి సురేఖ పేర్కొన్నారు
Read Moreరూ.13 లక్షలిస్తే.. మీ ఒంట్లో మైక్రోప్లాస్టిక్ తొలగిస్తాం! బ్రిటన్లో సరికొత్త చికిత్సను ప్రారంభించిన డాక్టర్లు
బ్రిటన్లో సరికొత్త చికిత్సను ప్రారంభించిన డాక్టర్లు గాలి, నీరు ఫిల్టర్ చేసినట్టే రక్త శుద్ధి క్యాన్సర్&zw
Read Moreసిట్కు సృష్టి కేసు.. డాక్టర్ నమత్రపై 9 కేసులు రిజిస్టర్: డీసీపీ రష్మీ పెరుమాళ్
పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ కేసును సిట్కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇక నుంచి సీసీఎస్ ఆధ్వర్యంలో పని చే
Read Moreవారంలోగా క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్లో నాపై, నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు క్షమాపణ చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్
Read Moreఅమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి.. స్వగ్రామం రావురూకులలో విషాదం
సిద్దిపేట/దుండిగల్, వెలుగు: అమెరికాలోని చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి లక్కరసు శ్రీజ వర్మ (23) మృతి చెందారు. ఈస్టర్న్ ఇల్
Read Moreమళ్లీ మొండిచెయ్యి.. సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటులోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష
రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఏపీలో మాత్రం ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం మెట్రో విషయంలోనూ
Read Moreసిటిజన్ షిప్కు ఆధార్ తగిన ప్రూఫ్ కాదు: సుప్రీం కోర్టు
అది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే: సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం పౌరసత్వ గుర్తింపునకు రేషన్, ఎలక్షన్ కార్డులూ చ
Read Moreచందానగర్ ఖజానా జ్యువెలర్స్లో దోపిడీ.. లాకర్ ‘కీ’ ఇవ్వలేదని డిప్యూటీ మేనేజర్పై కాల్పులు
మాస్క్లు పెట్టుకుని వచ్చిన ఆరుగురు దుండగులు లాకర్ ‘కీ’ ఇవ్వాలని గన్తో బెదిరింపు తాళం లేదన్న డిప్యూటీ మేనేజర్పై కాల్పులు తొడలోక
Read Moreఒడిశా, పంజాబ్, ఏపీలో సెమీ కండక్టర్ ప్లాంట్లు.. 4 వేల 594 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
లక్నో మెట్రో ఫేజ్–1బీకి గ్రీన్ సిగ్నల్ రూ.5,801 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం న్యూఢిల్లీ: దేశంలో మరో నాలు
Read Moreపిక్చర్ అభీ బాకీ హై! ప్రతిపక్షాల నిరసన టీజర్ మాత్రమే: రాహుల్ గాంధీ
ఓట్ల చోరీపై పోరాటం కొనసాగిస్తాం ఎన్నికల ప్రక్రియలో ఈసీ ఫెయిల్ అయిందని ఫైర్ న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి ఒకే ఓటు నిబంధనను అమలు చేయడంలో ఎన్నికల సం
Read Moreఇయ్యాల (ఆగస్ట్ 13), రేపు (ఆగస్ట్ 14) ఐదు జిల్లాల్లో బడులు బంద్.. హైదరాబాద్లో హాఫ్ డే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐదు జిల్లాల్లోని స్కూళ్లకు బుధ, గురువారాల్లో సెలవుల
Read More











