
telugu breaking news
హైపవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమిస్తాం: ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్కుమార్ కామెంట్స్
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూ
Read Moreలైంగిక దాడి కేసులో నిందితులకు జీవిత ఖైదు.. ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి తీర్పు
ఖమ్మం టౌన్, వెలుగు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ. 2.10 లక్షల వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం
Read Moreభూపాలపల్లి జిల్లాలో పోడు పంచాయితీ.. ట్రెంచ్ కొట్టేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది
జేసీబీలను అడ్డుకున్న పోడు సాగు రైతులు ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు జయశంకర్ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్
Read Moreరాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వట్లేదు.. మంత్రి సీతక్క కామెంట్స్
రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ఫారెస్ట్ పర్మిషన్లపై కేంద్రం నిర్లక్ష్యం బీజేపీ రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయట్లేదు ? ఆసిఫాబాద్ జిల్లాలో
Read Moreకామారెడ్డిలో విషాదం.. పాపం ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్.. చావు ఇలా రావడం ఏంటో..!
కామారెడ్డి, వెలుగు: గుండె పోటుతో టెన్త్ క్లాస్ స్టూడెంట్చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన
Read Moreసీసీ కెమెరాల బిజినెస్ పేరిట గంజాయి సేల్
మంచిర్యాలలో 23.5 కేజీలు పట్టివేత.. 11 మంది అరెస్ట్ గోదావరిఖనిలో మరో 96 కిలోల గంజా స్వాధీనం గోదావరిఖని/మంచిర్యాల, వెలుగు: సీసీ కెమెరాల బిజినె
Read Moreఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి.. 90 వేల బస్తాలు తెచ్చిన రైతులు.. క్వింటా ధర ఎంత పలికిందంటే..
జెండా పాటగా క్వింటాకు రూ. 14, 050 పలికిన ధర అదనపు ఖర్చుల పేరిట దోపిడీ చేస్తున్నారని రైతుల ఆవేదన ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ క
Read Moreఉపాధి పనిలో భద్రాద్రి కలెక్టర్..
కూలీలతో కలిసి కొద్దిసేపు పనులు చేసిన జితేశ్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ గురువారం
Read Moreరికాం లేకుండా కాల్స్! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో ఓటర్లకు చుక్కలు
ఉదయం నుంచి రాత్రి దాకా పదే పదే వాయిస్ కాల్స్, మెసేజ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఫోన్ నంబర్లు వెళ్లడంపై గ్రాడ్యుయేట్ల ఆందోళన పోలింగ్ తేద
Read MoreVelugu Exclusive: శ్రీశైలం డ్యాంలో గొయ్యిపై పట్టించుకోని ఏపీ.. ఫౌండేషన్ దాటి క్రాకులు
శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్ అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్ పూల్ గొయ్యి టెట్రాపాడ్స్తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన ఎన్డీఎస్ఏ చైర్మన్
Read Moreజేఎన్టీయూహెచ్ వీసీగా ప్రొఫెసర్ కిషన్ రెడ్డి బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: జవహర్లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) వైస్ చాన్స్లర్
Read Moreరంజాన్ నెలలో ఇబ్బందులు రావొద్దు.. రంజాన్ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 2వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న రంజాన్ మాసంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పొన్నం ప
Read Moreకేసీఆర్ మళ్లీ సీఎం అయితే.. తెలంగాణను అమ్మేసే పరిస్థితి వచ్చేది: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వందిమాగధులు ప్రచారం చేస్తున్నారని.. ఆయన ఎందుకు మళ్లీ సీఎం కావాలో బీఆర్ఎ
Read More