తెలంగాణం

జగిత్యాలలో భారీగా దొంగనోట్లు స్వాధీనం

జగిత్యాలలో భారీగా దొంగనోట్ల పట్టుకున్నారు పోలీసులు. రూ. 15 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. జిల్లా

Read More

ఆలయ ప్రారంభానికి చినజీయర్ ను పిలవకపోవడం బాధాకరం

యాదగిరిగుట్ట ఆలయ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామిని పిలవకపోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్క

Read More

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమితో ఇండ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్య

Read More

మహిళా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు.. బకాయిలు విడుదల చేయాలి

మహిళా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు.. వారికి పడిన బకాయిలను విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన

Read More

మ్యాప్లు,మాటలలోనే అభివృద్ధి

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో ముంపు ప్రాంత ప్రజల సమస్యను ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి గాలికి వదిలేసి,ఇంట్లో కూర్చొని గాల్లో లెక్కలు వేసి అభ

Read More

బాలిక ఘటనపై గవర్నర్ సీరియస్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. మీడియాల్

Read More

పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌‌లు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే గ్రామాల్లో ప్రల్లెప్రగతి కొనసాగుతుందని తేల్చి చెబ

Read More

మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మొట్ట మొదటిసారిగా కేపీహెచ్బీలో కేవలం మహిళల కోసమే పార్కును కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క

Read More

పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి

జనగామ: పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని పాలకుర్తిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మ

Read More

యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరి గుట్ట: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Read More

మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అన్నకు నిప్పు

మెదక్/నిజాంపేట, వెలుగు: మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో సొంత అన్నను సజీవ దహనం చేసేందుకు అతని చెల్లెలు, ఆమె కొడుకులు ప్రయత్నించారు. బాధితుడి ఇంటి

Read More

దళితబంధు కారు బయటకు తీయొద్దు!

కమలాపూర్, వెలుగు: దళితబంధు పథకంలో భాగంగా కారును డెలివరీ చేసినప్పటికీ దానిని లబ్ధిదారు నడపకూడదట.. లీడర్లు ప్రారంభించేవరకు కారును బయటకు తీయకుండా ఇంటి దగ

Read More

వైన్​ షాపుల నిర్వాహకుల కొత్త దందా

బెల్టు షాపులకు అమ్మేందుకు రూ.15 ఎక్కువ ధరతో వైన్​ షాపుల స్పెషల్​ స్టిక్కర్లు  దానికి అదనంగా మరో రూ.15 పెంచి అమ్ముతున్న బెల్టు షాపులు హై

Read More