తెలంగాణం
పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాధించాం: మంత్రి హరీష్
పసి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. జూన్ 2వ తేదీ శనివా
Read Moreకరెంట్ కోతలు లేవ్.. ఎటూ చూసిన వరి కోతలే : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోఇప్పుడు కరెంట్ కోతలు లేవని ఎటూ చూసిన వరి కోతలే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో స
Read Moreరాష్ట్ర అవతరణ రోజున రైతుల ధర్నా
తెలంగాణ దశబ్ది ఉత్సవాల రోజున రైతన్నలు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. ధాన్యం తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్
Read Moreతెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు : తమిళిసై
నీళ్లు, నిధులు,నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ఇప్పటికి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాజ్భవన్లో రాష్ట్ర
Read Moreఅద్దె చెల్లించలేదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు తాళం
సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ కి తాళం వేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. తాళం వేయడంతో గురుకులంలో పనిచేస్తున్న టీచర్స్ బయటే ఉండాల్సిన పరిస్తితి
Read Moreతెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణ
Read Moreబీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది : బండి సంజయ్
బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అవిర్భావ వేడుకులు ఘనంగా జరిగ
Read Moreకొత్తగూడెంలో కుక్కల దాడి 11 మందికి గాయాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం వీధికుక్కలు రెచ్చిపోయాయి. పట్టణంలోని లెనిన్ నగర్లో మహిళలు, వృద్ధులు, పి
Read Moreఒక్కో సీటుపై వంద కోట్లు పెట్టే చాన్స్..వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ప్లాన్
జమ్మూ కాశ్మీర్ మాజీ డిఫ్యూటీ సీఎం డాక్టర్ నిర్మల్ సింగ్ భద్రాద్రి కొత్తగూడెం , వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్కో ఎమ్మెల్యే
Read Moreమెదక్లో ల్యాండ్ పూలింగ్ !
పట్టణ శివారులో 24 ఎకరాల అసైన్డ్ భూమి గుర్తింపు జేసీబీ, డోజర్లతో చకచకా చదును మెదక్, వెలుగు: ఆదాయం సమకూర్చుకునేందుకు హైదరాబాద్ చు
Read Moreవడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి
కోదాడ, వీణవంక, వెలుగు: వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమీర్యాల గ్రామానికి చెందిన కొండా పుల్లమ్మ (41) ఉపాధి
Read Moreబీఆర్ఎస్ పాలనపై తీవ్ర నిరాశలో జనం: భట్టి విక్రమార్క
లింగాల, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఆనందం ప్రజల్లో కనిపించడం లేదని, బీఆర్ఎస్ పాలన బాగుంటే స్వచ్ఛందంగా వారే ముందుకొచ్చి పాల్గొనేవారని
Read Moreతెలంగాణ సర్కార్ స్పందించకపోతే ఆమరణ దీక్ష: షెజల్
ఢిల్లీలోని ఇండియా గేట్ ఎదుట బాధితురాలి నిరసన న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని
Read More












