
తెలంగాణం
రెండు మూడు రోజుల్లో నైరుతి దూకుడు
న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుఫాను వల్ల రుతుపవనాల మందగమనం కొనసాగుతోంది. నైరుతి నెమ్మదిగా కదులుతుండటంతో చాల
Read Moreఆదివాసీల్ని జంతువుల్లా చూస్తారా?: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: కొలాంగోందిగూడ గిరిజనులను అడవి నుంచి తరలించి, టింబర్ డిపోలో ఉంచడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వాళ్లూ మనుషులేనని, జంతువుల్లా ఫ
Read Moreరూ. 14 లక్షలకు అగ్రికల్చర్ సీటు
జయశంకర్ వర్సిటీలో ఫస్ట్ టైమ్ ఈ ఏడాది నుంచే అందుబాటులోకి! ఎంసెట్ ర్యాంకుల ద్వారా 75 సీట్ల భర్తీ ఎన్నారై కోటాలో రూ. 34 లక్షలు.. 25 సీట్లు రాష్ట్రంల
Read Moreగ్రామంలో కలకలం : గులాబీ తోటల క్షుద్ర పూజలు
పఠాన్ చెరు : గులాబి తోట క్షుద్ర పూజలు కలకలం రేపిన సంఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పఠాన్ చేరు మండలం నందిగామ గ్రామంలో పూల రాజు గులాబీ తోటలో
Read Moreనీతిఆయోగ్ లో KCR పాల్గొనకపోవడం.. రాష్ట్ర ప్రజల దురదృష్టకరం : లక్ష్మణ్
హైదరాబాద్ : నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొనకపోవడం.. రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియా
Read Moreవానల కోసం కప్పల పెళ్లి
వానల కోసం కరీంనగర్ లో కప్పల పెళ్లి చేశారు జనం. మానకొండూరు మండలం శ్రీనివాస నగర్ గ్రామంలో సకాలంలో వర్షాలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు చేశారు. వాన కాలం ప్ర
Read Moreబోరు నీళ్లు తాగి ఐదు పశువులు మృతి, ఆరుగురికి అస్వస్థత
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రెగోడ్ మండలం మర్పల్లిలో వ్యవసాయ బోరు నీళ్లు తాగి ఐదు పశువులు మృతి చెందాయి. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బోరు
Read Moreఅటవీ అధికారులు మా ఇండ్లు కూల్చారు: ఆదివాసీలు
అడవుల్లో ఉంటున్న తమపై దాడి చేసి.. అటవీ శాఖ అధికారులే తమ ఇళ్లు కూల్చేశారన్నారు కుమ్రంభీం జిల్లాకు చెందిన ఆదివాసీలు. అధికారులే తమను బలవంతంగా వెంపల్లి అట
Read Moreటీఆర్ఎస్ గలీజు రాజకీయాలు చేస్తోంది: ఉత్తమ్
టీఆర్ఎస్ గలీజు రాజకీయాలు చేస్తోందన్నారు పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సొంత ఇలాకా హుజూర్ నగర్ లో… నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల
Read Moreవాన రాక రైతులు బేజారు
వానలు ముఖం చాటేయడంతో.. రైతులు ఆందోళనలో మునిగిపోయారు. ప్రతి ఏడాది.. ఈ పాటికి విత్తనాలు వేసే వాళ్లమని.. ఈ సారి వానలు లేకపోవడంతో.. తెచ్చుకున్న విత్తనాలు
Read Moreఒక్క రూపాయికే అంతిమయాత్ర
కరీంనగర్ : ఒక్క రూ పాయికే అంతిమ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ మేయర్ రవీందర్సింగ్. పేదలకు అంత్యక్రియలు ఆర్థిక భారం కాకుండా ఉండేందుక
Read Moreఉత్సవంలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 21 న ప్రాజెక్టు దగ్గర శాస్త్రోక్త క్
Read Moreసీఎం జగన్ కు భట్టి బహిరంగ లేఖ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 21 న ప్రారంభించనున్న కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవానిక
Read More