తెలంగాణం

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక ఇతర రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ తిరుగుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎవరూ పట్టించుకోకున్నా

Read More

కేసీఆర్ అన్నదాతలను మోసం చేశారు

సీఎం కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదని YSRTP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో ఎనిమిదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్

Read More

చిన్నారి ఘటన నన్ను కలిచి వేసింది

ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం వల్ల చిన్నారి మృతి  చెందిన ఘటన తనను కలిచి వేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  అన్నారు. నిండు నూరే

Read More

కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల వర్క్ షాప్

ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై కాంగ్రెస్ చర్చలు తెలంగాణలో ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తోంది. 2 రోజుల సమావేశాల్లో ర

Read More

ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకం.. పసికందు మృతి

చలానా కట్టలేదని కారును అరగంట ఆపిన పోలీసులు బాబును ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా వినలేదు: బాధితులు  యాదాద్రి జిల్లాలో దారుణం యాద

Read More

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల తిరుగుబాటు

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే గ్రామాల్లో ప్రల్లెప్రగతి కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇటు అ

Read More

క్రీడా ప్రాంగణాలకు జాగలు కరువు

గ్రామాల్లో సర్కారు స్థలాలు లేక ఇబ్బంది  చాలాచోట్ల అసైన్డ్​, శిఖం భూముల గుర్తింపు   రేపు ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశాలు  రూ.4

Read More

వానాకాలంలో పత్తి, కంది పంటల పెంపు లక్ష్యం

కరీంనగర్, వెలుగు: యాసంగిలో వరి విషయంలో  డైలామాలో  పడ్డ రైతులు  కొందరు  భూములను పడావు పెట్టుకున్నారు. తీరా యాసంగిలో పండిన వడ్లను కా

Read More

స్వరాష్ట్ర పాలనలో అప్పుల్లో సింగరేణి

తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపునకు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు స్పందించారు. 37 రోజులు సమ్మె చేపట్టి రాష్ట్రం కోసం ముందు ఉండి

Read More

అంబేద్కర్​ కాలేజీలో జాబ్​మేళాకు భారీ స్పందన

పాల్గొన్న 24 కంపెనీల ప్రతినిధులు  విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందం ముషీరాబాద్,వెలుగు: అంబేద్కర్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్

Read More

స్వగృహ ఫ్లాట్లకు ఫుల్​ డిమాండ్

ఫ్లాట్లు ఇప్పించాలంటూ ప్రగతి భవన్​, సీఎంవో, మంత్రుల సిబ్బంది విజ్ఞప్తులు హౌసింగ్​ అధికారులకు మొర పెట్టుకుంటున్న బంధువులు, ఫ్రెండ్స్​ ఇప్పటిదాకా

Read More

మోడల్ స్కూల్ టీచర్​ ఎస్​సీఈఆర్టీలో విలీనం

సీఎంవో ఆదేశాల మేరకే జీవో ఇచ్చామంటున్న అధికారులు సీఎంవో చెప్తే రూల్స్ ​పట్టించుకోరా అని టీచర్​ సంఘాల ఫైర్ హైదరాబాద్, వెలుగు: మోడల్​ స్కూల్ లో

Read More

రైతుల సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం 

మానకొండూర్/ తిమ్మాపూర్, వెలుగు:  రైతును రాజును చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నార

Read More