
తెలంగాణం
పనికి తగ్గ కూలీ ఏదీ? : సిరిసిల్లలో నేత కార్మికుల ఆందోళ
రాజన్నసిరిసిల్ల,వెలుగు: బతుకమ్మ చీరల కలర్ కోడ్లతో పెరిగిన పనిభారానికి తగినట్లు కూలీ రేట్లు కూడా పెంచాలని సిరిసిల్ల నేత కార్మికులు కోరుతున్నారు
Read Moreరాష్ట్రంలో మాస్టర్ ప్లాన్ లేని మున్సిపాలిటీలు…
హైదరాబాద్, వెలుగు: పట్టణాల్లో సౌలత్ల డెవలప్మెంట్, రూపురేఖల్ని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ రెడీ చేయడంలో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారుల
Read Moreఊరికి రోడ్డు లేక పిల్లనిస్తలేరు : అమ్మాయిలు ‘నో వే’ అంటున్నారట
కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా. కుమటాతాలూకా మేదిని గ్రామం. సువాసనలు వెదజల్లే ‘మేదిని రైస్’కు ఫేమస్. కానీ ఆ ఊళ్లో యువకులను పెళ్లి చేసుకోడానికి మాత్
Read Moreకార్తీకంలోనే కేబినెట్ విస్తరణ?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న అధికార పార్టీ నేతలు కార్తీక మాసం వరకూ ఆగాల్సిందే. ఇప్పట్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ
Read Moreభద్రాచలం ఆంధ్రాదట..ఏపీ అసెంబ్లీలో వాదన
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాదన మన ఆదాయంతోనే గుడి కట్టారు.. ఇక్కడి ప్రజలకే సెంటిమెంట్ ఉంది పులిచింతలనైనా తెచ్చుకోవాలని ప్ర
Read Moreరైతులకొచ్చే పైసలన్నీ బ్యాంకుల జేబుల్లోకే : బ్యాంకు ఎదుట అన్నదాతల ఆందోళన
రైతుబంధు, పింఛన్లు, ధాన్యం సొమ్ము అప్పుల కింద జమ రుణమాఫీ వస్తుందన్న ఆశలతో బాకీలు కట్టని అన్నదాతలు రైతుల వెంటపడ్డ బ్యాంకర్లు.. అప్పులు కట్టాలంటూ ఒత్తిళ
Read Moreజగన్ తో మాట్లాడానన్న కేసీఆర్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీళ్లు
తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో 5 వేల టీఎంసీలు కలిసి పంచుకుంటే ప్రతి అంగుళానికీ నీళ్లు సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తి చేస్తాం అసెంబ్లీ, సె
Read Moreకొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తాం : కేసీఆర్
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకిచ్చిన మాటను
Read Moreకాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్.. మీడియా సమావేశంలో పాల్గొన్న తర్వాత
Read Moreహైవే పై యువకుడి ఆత్మహత్య
బైక్ పై వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు బూర్గుల గెట్ సమీపంలో ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల చౌరస్తా స
Read Moreఅందుకే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు
అధిష్టానం ఆదేశిస్తే పీసీసీ పదవి తీసుకుంటానని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. అధిష్టానం ఇస్తే… పీసీసీ ఎందుకు తీసుకోను.. తీసుకుంటా. సత్త
Read Moreవిద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయి: లక్ష్మణ్
విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ అన్నారు. అబిడ్స్ లోని మెదడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు “కార్పొరేట్,
Read Moreపెద్దపల్లి జిల్లాలో ఓ యువ నేతకార్మికుడి ఆవేదన : వీడియో వైరల్
పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఓ యువ నేతకార్మికుడు తన ఆవేదనను, తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో
Read More