తెలంగాణం

ఖరీఫ్ సీజన్ మొదలైనా రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు: జీవన్ రెడ్డి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైనా ప్రభుత్వం రుణమాఫీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రోజు గాంధీ భవన్ లో మాట

Read More

‘వెలుగు’ ఎఫెక్ట్.. రైతుకు పెన్షన్ పైసలు అందినై

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజయ్య అనే రైతుకు పెన్షన్ పైసలు ఇచ్చారు బ్యాంకు అధికారులు. వివరాల్లోకి వెళితే.. రాజయ్య  బ్యాంకుకు క్రాప్ లోన్ బాకీపడ్

Read More

జులై మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

గ్రూప్ 2 రాసిన అభ్యర్ధులకు గుడ్ న్యూస్.  వచ్చే నెల మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలుంటాయని టీఎస్పీఎస్సి చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ఈ రోజు

Read More

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులతో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండ

Read More

తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చెయ్యొద్దు : ఎర్రబెల్లి

కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడటానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుపై భట్టి విక్రమార్క, ఇతర  కాంగ

Read More

ప్రమాణ స్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు

కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంప

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(బుధవారం), రేపు(గురువారం) తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులత

Read More

హన్మకొండలో దారుణం : 9 నెలల పసికందును గొంతు నులిమి హత్య

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. 9 నెలల పసికందును గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. హన్మకొండలో ఉంటున్న జగన్, రచన దంపతులకు శ్ర

Read More

పదికి చేరిన గురుకులాలు సంఖ్య.. విద్యార్థులు ఖుషీ

అందరికీ విద్య అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాదిలోనూ కొత్త గురుకులాలను ఏర్పాటుచేసింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 బీసీ గుర

Read More

పశువులకూ ఆధార్ కార్డు

పశువులకు కూడా ఆధార్ కార్డు ఇస్తామని,    ఏ రోగమొచ్చినా ఆ కార్డులో నమోదు చేస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగార

Read More

వివాహితతో పరిచయం ప్రాణం తీసింది

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద ఈ నెల 13న జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. శంష

Read More

ఉపాధిలో భారీ తేడా : ఏపీలో కంటే పదివేలు తక్కువ

ఆదిలాబాద్,​ వెలుగు: తెలంగాణలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఏపీలో ‘ఉపాధి’ ఉద్యోగుల కంటే పదివేల రూపాయలకుపైగా తక్కువ జీతం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. విభ

Read More

నాలుగేండ్లుగా కులం నుంచి వెలి : మహిళ ఆత్మహత్యాయత్నం

బయ్యారం, వెలుగు: కులబహిష్కరణతో వేధించడమే కాకుండా జరిమానా కట్టలేదని కుటుంబంపై దాడికి పాల్పడడంతో ఓమహిళ పురుగులమందు తాగారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమం

Read More