Rangareddy district
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్లు మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
మరో ముగ్గురికి తీవ్రగాయాలు నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో ట్రాలీ ఢీకొనడంతో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు: నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఆటో ట్రాల
Read Moreసరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీది కీలక పాత్ర.. రంగారెడ్డి జిల్లాలో జవాన్ల క్వార్టర్లు ప్రారంభం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇబ్రహీంపట్నం, వెలుగు: దేశ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలు,
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GPO.. కళ్యాణలక్ష్మి ప్రాసెస్ కు డబ్బులు డిమాండ్
పరిగి, వెలుగు: కల్యాణలక్ష్మి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి లంచం తీసుకుంటూ వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ జీపీవో జగదీశ్ ఏసీబీ అధికారులకు రెడ్
Read Moreకళా వైభవం: డిజిటల్ యుగంలో ఒగ్గు కథకు కొత్త గుర్తింపు... కళాకారులకు మంచి రోజులు వస్తాయా..!
తెలంగాణ పురాతన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే కొత్త తరానికి చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా ఒగ్గు కళాకారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. మారుతున్న కాలానిక
Read Moreఆరుట్ల స్కూల్ అద్భుతం.. ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దుతాం..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ శనివారం సందర్శించారు. పా
Read Moreఫేక్ ఆధార్, పాన్తో రిటైర్డ్ సైంటిస్ట్ జాగా కబ్జా.. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ లో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ రిటైర్డ్సైంటిస్ట్ ప్లాట్ను కొందరు నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఫోర్జరీ
Read Moreసర్కారు భూముల ఆక్రమణపై హైకోర్టు సీరియస్
ఇంజాపూర్లో 74 ఎకరాల ఆక్రమణపై సీఐడీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశం అధికారులే కబ్జాలకు సహకరిస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం
Read Moreపచ్చని పొలాల మధ్య డంప్ యార్డా..?ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డ్ పెట్టడమేంటి: హరీశ్ రావు
సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: పచ్చని పొలాల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ య
Read Moreసిద్ధాపూర్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ లో ఎకో టైన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. 86 ఎకరాల ప్రభుత్వ భూమిలో జీహెచ్ ఎంసీ ఆధ్
Read Moreతొలిరోజు 95.1 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు
రంగారెడ్డి జిల్లాలో 99 శాతం మందికి పూర్తి నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్న సిబ్బంది గ్రేటర్లో జులై 1 వరకు కొనసాగనున్న
Read More‘సర్’ను సీరియస్గా తీసుకోవాలి..అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అలర్ట్గా ఉండాలి: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ‘సర్’పై బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణ ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక
Read Moreగండిపేటలో రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
6.20 ఎకరాల భూసేకరణకు సర్కారు అనుమతి హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో రహదారి విస్తరణ పనులకు మున్సిపల్ శాఖ గ్రీన్ సిగ్
Read Moreప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్.. జూన్ 17న సీఎం చేతుల మీదుగా ఓపెన్
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని పలు ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేసి ఆధునిక హంగులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ప్రభుత్వం త
Read More












