కరోనా
2021 చివరి వరకు అందరికీ వ్యాక్సిన్ అందిస్తాం
2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. 130 కోట్ల మంది జనాభాలో
Read Moreవిరించి ఆస్పత్రిలో కరోనా చికిత్స బంద్
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని విరించి హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స చేసేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రిలో
Read Moreసోనూసూద్ మరో సంచలన నిర్ణయం
పాన్-ఇండియా లెవెల్లో ఉచితంగా సోనూసూద్ ఆక్సిజన్ పంపిణీ సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఈ పేరు భారతదేశంలో కొండంత నమ్మకాన్ని భరోసాని కల్పిస్తోంది. దేశ
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 103 కరోనా మరణాలు
చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది చొప్పున మృతి ఇవాళ 14 వేల 429 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్ర
Read Moreజర్మనీ లో 12 ఏళ్లు దాటిన పిల్లలకు వ్యాక్సిన్
కరోనాను అరికట్టడానికి జర్మనీ మరో నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన
Read Moreస్పుత్నిక్ టీకా ఒక డోసు ధర ప్రకటించిన అపోలో
దేశంలో ఇదివరకే రెండు కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు కు పూర్తి స్థాయిలో ఆమోదం రావడంతో..వాటిని విజయంతంగా పంపిణీ చేస్తున్నారు. అయితే కరోనా కేస
Read Moreలాక్డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తే వదిలిపెట్టం
హైదరాబాద్: వెస్ట్ జోన్లో లాక్డౌన్ అమలు తీరును నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్
Read Moreబయటకు వచ్చారా.. డైరెక్ట్గా ఐసోలేషన్ సెంటర్కే
పెద్దపల్లి: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల
Read Moreవేర్వేరు వ్యాక్సిన్లను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
న్యూఢిల్లీ: రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపి తీసుకోవచ్చా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్లోని సిద్ధార్థ్
Read Moreఢిల్లీలో వెలుగులోకి వచ్చిన వైట్ ఫంగస్
పేగులకు రంధ్రాలు చేసిన ఫంగస్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైట్ ఫంగస్ కేసు వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ
Read Moreఆనందయ్య మందుపై TRS ఎమ్మెల్యే ఫైర్.. ఇలాంటివి నమ్మకండి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చే శారు. జగిత్యాల నుంచి కొందరు కృష్ణపట్నం వెళ్లి.. మ
Read Moreపేదలకు ఉచితంగా సేవా భారతి ఐసొలేషన్ సెంటర్
రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ తో కరోనా తీవ్ర స్ధాయిలో విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితులను ఆదుకునేందుకు కొందర
Read Moreఏపీలో ఇవాళ కూడా 104 మరణాలు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి ఇవాళ 16 వేల 167 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రతిరోజు వందకు ప
Read More